
ఇరవయ్యేళ్ళ క్రితం నాటి మాట. ఒక ప్రముఖ దినపత్రికకు చీఫ్ రిపోర్టర్ గా వుంటూ, వుంటూ అలిగి, రాజీనామా చేసి, రాజమండ్రి వచ్చి ‘కోస్తావాణి’ అనే ఒక ప్రాంతీయ దినపత్రికకు సంపాదకుడిగా చేరిపోయాను. పాపం… నా కోసమే అన్నట్టు ఈ పత్రికను స్థాపించి, ఒక మార్గంలో పెట్టి, ఆ పోస్టును ఖాళీ చేసి వెళ్ళారు సీనియర్ పాత్రికేయులు కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం గారు. అప్పుడు. సరదాగా కొన్ని కాలమ్స్ ప్రవేశ పెట్టాను. కొన్ని నేనే రాశాను. వాటిలో ఒకటి. ‘గురూజీ? వాట్ శిష్యా’.ఇప్పటి రాజకీయాలను విశ్లేషించటానికి మళ్ళీ రాస్తున్నాను… ఇలా …)